గో ఎలక్ట్రిక్ ప్రచారం

 💛“గో ఎలక్ట్రిక్ ప్రచారం...

  • ఏమిటి : గో ఎలక్ట్రిక్ ప్రచారం
  • ఎప్పుడు : ఫిబ్రవరి 2021
  • ఎవరు : రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ
  • ఎక్కడ : మాంటెనెగ్రో దేశంలోని బద్వా పట్టణం
  • ఎందుకు : భారతదేశంలో ఇ-మొబిలిటీ మరియు ఇవి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎలక్ట్రిక్ వంటల ప్రయోజనాలపై అవగాహన కల్పించడంకోసం

💛“గో ఎలక్ట్రిక్ ప్రచారం ఇటీవల ప్రారంభించబడింది. దీనిని  రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు

💛భారతదేశంలో ఇ-మొబిలిటీ మరియు ఇవి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎలక్ట్రిక్ వంటల ప్రయోజనాలపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

💛దీని వలన ఇతర దేశాలనుండి దిగుమతులు(పెట్రోల్ ,ముడి చమురు)పై  ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ ప్రచారం సహాయపడుతుంది.

💛ఇది పరిశుభ్రమైన మరియు పచ్చగా ఉండే భవిష్యత్తు వైపు ఒక ముఖ్యమైన దశ గా ప్రారంబం  అవుతుంది.

💛 ఇది ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

తెలుసుకో దగ్గవి

💛 శిలాజ ఇంధనాలకు విద్యుత్ ఇంధనం అనేది  ప్రధాన ప్రత్యామ్నాయం.

💛 శిలాజ ఇంధనాల దిగుమతి బిల్లు రూ. 8 లక్షల కోట్లు. వరకు ఉంటుంది ఇది తగ్గుతుంది

💛 విద్యుత్ ఇంధనం తక్కువ ఖర్చుతో కూడుకొన్నది అంతే కాకుండా  ఉద్గారాలను తగ్గించి పర్యావరణ హితకారి కుడా. అంతే కాకుండా స్వదేశీ వ్యవహారం కూడా ఇది.

Post a Comment

0 Comments

Close Menu