👉 విదేశి ఈ-కామర్స్ కు కుడా 2 శాతం డిజిటల్​ ట్యాక్స్ విధించరాదు.

 

👉ఏమిటి : ఈ-కామర్స్ సంస్థల వస్తు, సేవల విక్రయాలపై 2శాతం డిజిటల్ ట్యాక్స్ విధించరాదు.

👉 ఎప్పుడు : ఇటివల  

👉 ఎవరు : కేంద్ర ప్రబుత్వం

👉 ఎక్కడ : భారత్  

👉 ఎందుకు : విదేశీ సంస్థల విషయంలో ఆందరికీ సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్రం నిర్ణయం.


👉 
విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది.

👉ఆయా సంస్థలకు చెందిన భారతీయ విభాగాల ద్వారా చేసే వస్తు, సేవల విక్రయాలపై 2 శాతం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించరాదని నిర్ణయించింది.

👉 అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది .

👉ఫినాన్స్ బిల్ 2021లో సవరణల ప్రకారం.. విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్లో శాశ్వత విభాగాన్ని కలిగి ఉండి, ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే.. ఆయా కంపెనీలు 2శాతం డిజిటల్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు.

👉 భారత్లో ఎలాంటి పన్నులు చెల్లించని విదేశీ కంపెనీలు మాత్రం 2 శాతం డిజిటల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే.

👉 డిజిటల్ ట్యాక్స్ను ఏప్రిల్ 2020లో తీసుకొచ్చింది కేంద్రం.

👉 ఇది రూ.2 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయాన్ని గడించే విదేశీ కంపెనీలకు వర్తిస్తుంది.

👉 విదేశీ సంస్థలు చేసే ఆన్లైన్ వస్తు సేవల విక్రయాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.


👉 భారతదేశంలో ఏ ఇ-కామర్స్ ఉత్తమమైనది?

👉 భారతదేశంలో టాప్  ఇకామర్స్ సైట్లు 2020

  1. అమెజాన్ ఇండియా.
  2. ఫ్లిప్‌కార్ట్.
  3. అలీబాబా.
  4. స్నాప్‌డీల్.
  5. మైంట్రా.
  6. ఇండియామార్ట్.
  7. బుక్ మై షో.
  8. నైకా.


Post a Comment

0 Comments

Close Menu