ఏప్రిల్ 15 2021

 

Q .గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 WEF వార్షిక ప్రచురణ ఎన్నవ ఎడిషన్ గా ప్రచురణ అయ్యింది ?


ANSWER : 15 వ ఎడిషన్  

 

Q . గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎ సంవస్త్రము లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రవేశపెట్టింది ?


ANSWER : 2006 లో  

 

Q. ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు ఎవరు ?


ANSWER : క్లాస్ ష్వాబ్  

 

Q. యుఎస్ నుండి సింగపూర్ మరియు ఇండోనేషియాకు కొత్త సబ్‌సీ కేబుళ్లను నిర్మించాలని ఎ సంస్థలు యోచిస్తున్నాయి ?


ANSWER : ఫేస్‌బుక్ మరియు గూగుల్  

 

Q. గూగుల్ వ్యవస్థాపకులు ఎవరు ?


ANSWER : లారీ పేజ్, సెర్గీ బ్రిన్  

 

Q. పేటీఎం వ్యవస్థాపకుడు & సీఈఓ ఎవరు ?


ANSWER : వరుణ్ శ్రీధర్ .  

 

Q. ప్రపంచ ఆటిజం అవగాహన దినోస్తావం ఎప్పుడు ?


ANSWER : 02 ఏప్రిల్ .దీనిని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 18 డిసెంబర్ 2007 న స్వీకరించింది  

 

Q. అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం 02 ఏప్రిల్ ౨౦౨౧ థీమ్ ఏమిటి ?


ANSWER : థీమ్ 2021: “ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్.”  

 

Q. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ ఫౌండర్ ఎవరు ?


ANSWER : జెల్లా లెప్మన్ (1953, జ్యూరిచ్, స్విట్జర్లాండ్)  

 

Q. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ?


ANSWER : బాసెల్, స్విట్జర్లాండ్.  

 

Q. మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ ఎ ఇండస్ట్రీస్ యొక్క అదనపు డైరెక్టోగా నియమితులయ్యారు ?


ANSWER : బ్రిటానియా ఇండస్ట్రీస్  

 

Q. బ్రిటానియా సీఈఓ ఎవరు ?


ANSWER : వరుణ్ బెర్రీ (బ్రిటానియా స్థాపించబడింది 1892).  

 

Q. లైట్‌వైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి ఎవరు చేసారు ?


ANSWER : DRDO మరియు DMSRDE కాన్పూర్‌లు.  

 

Q . భారత సైన్యం యొక్క గుణాత్మక అవసరాలను తీర్చడానికి ఎన్ని కిలోల బరువున్న లైట్వైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది . ?


ANSWER : 9 కిలోల బరువున్న లైట్వైట్  

 

Q. ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు ఇటివల విడుదల చేసిన 'సుపరిపాలనా' పుస్తకాన్ని ఎవరు రచించారు ?


ANSWER : రిటైర్డ్ సివిల్ సర్వెంట్ డాక్టర్ శైలేంద్ర జోషి  

 

Q. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందించిన మొదటి రాష్ట్రం ఏది ?


ANSWER : రాజస్థాన్.(ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు వార్షిక ఆరోగ్య బీమా లభిస్తుంది)  

 

Q. భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసారు ?


ANSWER : తెలంగాణలోని రామగుండంలో  

 




Q. డిజిట్ ఇన్సూరెన్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ?


ANSWER : విరాట్ కోహ్లీని  

 

Q. అంతర్జాతీయ మనస్సాక్షి దినోస్తావం ఎప్పుడు ?


ANSWER : 5 ఏప్రిల్  

 

Q. 'మనోహర్ పారికర్ : బ్రిలియంట్ మైండ్, సింపుల్ లైఫ్' అనే పుస్తకం ఎవరు రచించారు ?


ANSWER : నితిన్ గోఖలే  

Post a Comment

0 Comments

Close Menu