👉ఏమిటి: కుంభమేళాలో కరోనా కలకలం
👉ఎప్పుడు: ఇటివల
👉ఎవరు : కరోనా
👉ఎక్కడ : ఉత్తరాఖండ్లో
👉ఎందుకు : కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు.
👉ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కలకలం సృష్టించింది.
👉నాలుగు రోజులుగా జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకు 300లకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
👉ఈ నేపథ్యంలో కుంభమేళకు వచ్చే భక్తులు 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
👉నెగెటివ్ అని రిపోర్ట్ వస్తేనే కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
👉అంతేకాదు, కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు.
👉కరోనా కారణంగా ఇప్పటికే కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఘాట్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.
👉సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది.
👉పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది.
👉పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది.
0 Comments